సంగారెడ్డి : తెలంగాణలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. వీరంతా బయటి నుంచి వ్యక్తులు, వారితో కాంటాక్ట్ అయిన వారని సమాచారం. ప్రస్తుతం వీరందర్నీ కోవిడ్ ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వీరితో కాంటాక్టులో ఉన్న వారి కోసం జిల్లా వైద్యాధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm