హైదరాబాద్: భాగ్యనగరంలోని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళలీ ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ చరిత్రలోనే మొదటిసారి భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే బోనాల జాతర జరుగుతుండటం చరిత్రలో ఇదే మొదటిసారి. భక్తులందరూ ఇళ్లలోనే బోనాలు జరుపుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm