విశాఖ : ఆరిలోవ శ్రీకాంత్ నగర్ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది..ఈనెల 11 ఉదయం భూతల శ్రీనుమహేష్(48)అనే వ్యక్తి నలుగంతస్థుల బిల్డింగ్ మీడినుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంతరం జరిపిన కరోనా.పరీక్షలో పాజిటివ్ రావడంతో ప్రశాంత్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రోజు భారీ గా చేరుకున్నారు. కరోనా సోకడంతో మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm