వరంగల్ : జీవో నెంబర్ 14 ని అమలు చేయాలని ఎంజీఎం ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది తమ విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. జీతంలో 10 శాతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎంజీఎం గేటు దగ్గర కార్మికులు ధర్నాకు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm