తిరుపతి: నగరంలో కరోనా పాజిటివ్ కేసులు 20కన్నా ఎక్కువగా ఉన్న 1, 4, 5, 6, 7, 9, 10, 13, 14, 15, 28, 29, 30, 31, 35, 36, 37, 38వ (మొత్తం 18) డివిజన్లలో నేటి నుంచి పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేయనున్నారు. ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతిని ఇచ్చారు. మద్యం షాపులకు మాత్రం మినహాయింపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm