నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
జిల్లా వ్యాప్తంగా మంగళవారం 4136 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 187 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ చేయడం జరిగిందని జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లా ప్రజలు అప్రమత్తం ఉండాలని అన్నారు. ప్రజలు బయటకు వెళ్తున్న సమయంలో మస్కు ఖచ్చితంగా వాడాలి. భౌతిక దూరం పాటించడం మార్చి పోవద్దు అని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం జరిగింది. జిల్లా ప్రజలు కరోనా వైరస్ తో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 Apr,2021 08:01PM