నవతెలంగాణ కంటేశ్వర్
భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ ఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసినా నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు మూలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ బద్దంగా సాధ్యమైంది అంబేద్కర్ చూపిన దారిలో తెలంగాణ ప్రభుత్వం పథకాలు కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది దళితుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తుంది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీఎస్ ఐపాస్ తెచ్చింది పరిశ్రామిక స్థలాల కేటాయింపు మార్కెట్ కమిటీ తదితర పదవుల్లో రిజర్వేషన్ అమలు చేసింది ఎస్సీ ఎస్టీ విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక గురుకుల ను ఏర్పాటు చేయడం జిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నుడ అడ్వైజర్ కమిటీ మెంబర్ రాజేంద్ర ప్రసాద్, అక్తర్, కార్పొరేటర్ బంటు రాము, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 06:10PM