నవతెలంగాణ: కోడేరు
వ్యాక్సిన్ తో కరోనా వ్యాధి నియంత్రణ చేపట్టవచ్చని ఎత్తం గ్రామ సర్పంచ్ సాయిని వరలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి కరోనా వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని ఆమె సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:13PM