నవతెలంగాణ కంటేశ్వర్
మండలంలోని 7వ డివిజనలో సిపిఐ(ఎం) పార్టీశాఖ కార్యదర్శి నాలవల నరసయ్య ఆధ్వర్యంలో రోటరీ నగర్ కాలనీ వాసులు అంబేద్కర్ 130వ జయంతి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాలవల నర్శయ్యి మాట్లాడుతూ అంబేద్కర్ అందరికోసం రాజ్యాంగం రాశారు. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీల అందరి కొసం పోరాడారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సయన్న, నగేశ్, శివా, సయిలు, పద్మ, స్వప్నా, సంగీతా తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:23PM