నవతెలంగాణ డిచ్ పల్లి.
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మెన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిన్న జీయర్ స్వామిని ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు గడిల శ్రీరాములు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 05:41PM