నవతెలంగాణ-భిక్కనూర్
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా నియమితులైన నరసింహారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ముదాం సత్తయ్య లను శనివారం రైతు విభాగము సంయుక్త కార్యదర్శి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్ వెంకమ్మ గారి బసవయ్య, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు జెపి వెంకట్ గౌడ్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ముచ్చర్ల శ్రీనివాస్ రెడ్డి లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాటర్ ప్లాంట్ రవి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 05:44PM