నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామనూతన కమిటీని శనివారం ఎన్నుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు .కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షునిగా ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా వినోద్ గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సామా రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మాలని ప్రకాష్, ఒడ్డె శశి కుమార్, బీసీ సెల్ అధ్యక్షులుగా స్వామి, ఉపాధ్యక్షులు దాసరి బాలయ్య, కాంగ్రెస్ కమిటీ మహిళ అధ్యక్షురాలిగాగొల్లపల్లి ప్రణయ, ఉపాధ్యక్షులు పెద్దోల్ల లావణ్య, మద్ది సత్యం, గ్రామ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లెల్ల పెద్ద రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు ద్యావల్ల వీరేషం,ఎల్లేటి రమేష్ రెడ్డి,ఎస్సిసెల్ అధ్యక్షులు కొండిగారి నవీన్, ఉపాధ్యక్షులుగా చేపూరి ఎల్లం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ చేపూరి రాజు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 05:46PM