నవతెలంగాణ డిచ్ పల్లి.ర్మె
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, బాజిరెడ్డి గోవర్ధన్ ను ఐడిసిఎంఎస్ చైర్మెన్ సాంబారి మోహన్, వైస్ ఎంపీపీ బుసని అంజయ్య, సర్పంచ్ నోముల విజయ లక్ష్మి లక్ష్మారెడ్డి అధ్వర్యంలో కలిశారు. వారితో పాటు ఇందల్ వాయి మండలం లోని నల్లవెల్లి గ్రామానికి చెందిన నాయకులు కూడా ఉన్నారు. ఆర్టీసీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం మొదటి సారిగా వస్తున్న సందర్భంగా ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ర్యాతీ భారి ఎత్తున చేపడుతున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, సర్పంచ్ జి నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్,సాంబరి విఠల్, గంగారెడ్డి సహకార సొసైటీ డైరెక్టర్లు,వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 05:59PM