నవతెలంగాణ-మంథని
కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర సందర్భంగా బీజేపీ మంథని నియోజక వర్గం ఇన్ చార్జి రెండ్ల సనత్ కుమార్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గం నుంచి సిరిసిల్లకు బస్సులో పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. తరలివెళ్లిన వారిలో బీజేపీ యువ మోర్చా పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు తుండ్ల క్రాంతి కుమార్, బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శివ కుమార్, బిజెపి సీనియర్ పార్టీ నాయకులు నారాయణ, బండి రంజిత్ కుమార్, శివ శంకర్ గౌడ్, మరపెళ్లి శ్రీనివాస్, మల్లేష్, శ్రీనివాస్, విజయ్, సంతోష్, రాజ్ కుమార్, మల్లేష్, మల్లయ్య, అక్క పాక శేఖర్, అనిల్, రమేష్ గౌడ్, నవీన్, బూడిద రంజిత్ లు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:12PM