నవతెలంగాణ-భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్ది చంద్రకాంత్ రెడ్డి ని, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితులైన భీమ్ రెడ్డిని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఘణంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో వీరిద్దరూ మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మెన్ ఎడ్ల రాజి రెడ్డి, ఉప సర్పంచ్ చేపూరి రాజు, పార్టీ సీనియర్ నాయకులు సూర్యకాంత్ రెడ్డి, ఏనుగు శ్రీనివాసరెడ్డి, సామ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 06:16PM