నవతెలంగాణ-మంథని
మంథని పట్టణంలోని మందాట వాడలో నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో ఆదివారంఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని మందట, నడివీధి, పోచమ్మ వాడ, మహాలక్ష్మి టెంపుల్, ప్రభుత్వ ఆస్పత్రి ఏరియా, గౌడ్స్ వాడ, మున్సిపల్ ఆఫీస్ ఏరియా, బోయిన్ పేటలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మంథని ట్రాన్స్కో ఏఈ మల్లయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అంతరాయానికి చింతిస్తూన్నమని, ప్రజలు, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Sep,2021 07:02PM