నవతెలంగాణ కంటేశ్వర్
బీఎస్పీ పార్టీ నేత సునీల్ రెడ్డి తన ప్రధాన అనుచరులు సంగం అనిల్,ఎలాల ప్రకాష్ లతో కలిసి ఆదివారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తు అందరూ కలిసి కట్టుగా పార్టీ పటిష్టానికి కృషి చేయాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బద్దం రవి, ఎంపీపీ శివలింగు ప్రసాద్, సర్పంచ్ బోగ ధరణి ఆనంద్, ఎంపిటిసి లు శాస్త్రి,రాజ్ పాల్,డిసిసి బి డైరెక్టర్ మోత్కు భూమన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్, మండల రైతుబంధు సమితి అధ్యక్షులు పర్స దేవన్న,జిల్లా రైతు సభ్యులు గోపిడి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేసీఆర్,సొసైటీ వైస్ ఛైర్మన్ దడివే నవీన్,ఉప సర్పంచ్ చొక్కాయి గంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ఏలీయా, పార్టీ గ్రామ అధ్యక్షులు రమేష్, ఏనుగు రాజేశ్వర్,మండల కో అప్షన్ మెంబర్ ఇంత్యజ్,జెసి గంగారెడ్డి,తక్కూరు సతీష్, పప్పి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:09PM