నవతెలంగాణ కంటేశ్వర్
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , శాసనమండలి ప్రొటెం చైర్మెన్ వెన్న భూపాల్ రెడ్డి తో కలిసి రోడ్లు భవనాలు,హౌసింగ్ శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పియుసి చైర్మెన్ ఎ. జీవన్ రెడ్డి , లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Sep,2021 03:42PM