-పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రసమయి
నవతెలంగాణ-బెజ్జంకి
అధికారుల పరస్పర సహకారంతో ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.శనివారం మండల పరిధిలోని వడ్లూర్,బేగంపేట,గుండారం గ్రామంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు.ఎంపీపీ లింగాల నిర్మల,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఏఎంసి చైర్మెన్ కచ్చు రాజయ్య, సర్పంచులు నలువాల అనిత,చింతల పల్లి సంజీవ రెడ్డి,దేవ రాజశ్రీ,చెట్టి లావణ్య,ఎంపీటీసీ ఎలుక,మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్,ఉప సర్పంచ్ రాము,నాయకులు శ్రీనివాస్ గుప్తా,బోయినిపల్లి శ్రీనివాస్ రావు, ఎల శేఖర్ బాబు,నాయకులు పోతిరెడ్డి మధు సూధన్ రెడ్డి, కోర్వి తిరుపతి,బెజ్జంకి శేఖర్,శంకర్, సుదర్శన్,శివ,రాజ శేఖర్,గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:41PM