Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మామడ
మండలంలోని కొరిటికల్ గ్రామంలో రెడ్డి జాగృతి జిల్లా రైతు అధ్యక్షులు ఏలేటి చిన్నాలింగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. రెడ్డి జాగృతి గ్రామ కమిటీ గౌరవ్యాధులుగా ఏలేటి చిన్నారెడ్డి, అధ్యక్షులుగా కుడికాల నర్సారెడ్డి, ఉపాధ్యక్షులుగా గంగడి రామారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గొవిడి రాజారెడ్డి, రైతు విభాగం అధ్యక్షులుగా సామాల భీమారెడ్డి, ఉపాధ్యక్షులుగా నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాజారెడ్డి, యువజన విభాగం అధ్యక్షులుగా నల్లా చందలింగారెడ్డి, ఉపాధ్యక్షులు నవీన్రెడ్డి, ప్రధానకార్యదర్శిగా ధన్నూరి రంజిత్రెడ్డి ఎన్నికయ్యారు. రైతు విభాగం మండలాధ్యక్షులుగా గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కుంటాల రాజారెడ్డి, సభ్యులుగా నర్సారెడ్డి, రమేశ్రెడ్డి, నారాయణరెడ్డి, గంగారెడ్డిని ఎన్నుకున్నామని తెలిపారు.