Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.