Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్
ఆర్టీసీ సేవలపై సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రీజినల్ మేనేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురంభీంఆసిఫాబాద్ జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 08732-233567 నెంబర్కు సంప్రదించాలని పేర్కొన్నారు.