Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్పేలో గడిచిన ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో 5 లక్షలకు పైగా బీమా పాలసీలు విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్లో బీమా విభాగాన్ని ప్రవేశపెట్టిన తొమ్మిది మాసాల్లోనే అత్యంత వేగంగా ఈ స్థాయి వద్ధిని సాధించినట్లు వెల్లడించింది. ప్రథమ, ద్వితీయ, తతీయ శ్రేణి నగరాలలోని 15వేలకు పైగా పిన్ కోడ్ల నుంచి బీమా కొనుగోళ్లు జరిగినట్టు పేర్కొంది. బీమా టెక్ పరిశ్రమలో ఇదే అత్యంత వేగవంతమైన వద్థి అని ఫోన్పే పేమెంట్ల విభాగం వైస్ ప్రెసిడెంట్ హేమంత్ తెలిపారు.