Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏడు నెలల్లో తొలిసారి భారత ఎగుమతులు సానుకూల వృద్థిని నమోదు చేశాయి. ఈ ఏడాది సెప్టెంబర్ ఎగుమతులు 5.3 శాతం పెరిగి 27.4 బిలియన్ డాలర్లుగా నమోదు చేసినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రాథమిక గణంకాలను విడుదల చేసింది. విదేశాల నుంచి ఇంజనీరింగ్, పెట్రోలియం, ఔషదాలు, రెడీమెడ్ వస్త్ర ఉత్పత్తుల డిమాండ్ కలిసి వచ్చినట్లు పేర్కొంది. ఇదే నెలలో దిగుమతులు 19.6 శాతం తగ్గి 30.3 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు తెలిపింది.