Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన లగ్జరీ విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా 2021లో భారత మార్కెట్లోకి ప్రవేశించనుందని ఆ కంపెనీ సిఇఒ ఎలెన్ మాస్క్ తెలిపారు. వచ్చే ఏడాది తప్పకుండా తమ కార్యకలాపాలను భారత్కు విస్తరిస్తామన్నారు. దీనికి సంబంధించి 'టెస్లాను భారత్ కోరుకుంటుంది' అంటూ ట్విటర్టర్ లో ఆయన ఓ టీషర్ట్ పోటో సందేశం పెట్టారు.