Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతనంగా ఏర్పడిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా మానటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) బుధవారం భేటీ అయ్యింది. మూడు రోజులపాటు కొనసాగనన్న ఈ భేటీ నిర్ణయాయాలను శుక్రవారం వెల్లడించనున్నారు. వాస్తవానికి గత నెల 29నే మొదలు కావాల్సిన ఎంపిసి భేటీ వాయిదా పడింది. పాత కమిటీలో నలుగురి సభ్యుల కాలపరిమితి ముగియడంతో కొత్తగా ఆ స్థానాల్లో అశిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, శశాంక భిడేలు నియమితులయ్యారు. ఈ దఫా వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.