Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో రెండు ప్రయివేటు దిగ్గజ సంస్థలు హెచ్డిఎఫ్సి బ్యాంక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. హెచ్డిఎఫ్సి తమ వినియోగదారులకు అందుబాటు ధరల్లో వైద్యం అందించేందుకు, సమగ్ర ఆరోగ్య సేవా పరిష్కరాల కోసం 'హెల్తీ లైఫ్ ప్రోగ్రామ్'ను ప్రారంభించాయి. బుధవారం దీన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకు మేనేజింగ్ డైరెర్టర్ ఆదిత్య పురి, అపోలో హాస్పిటల్స్ గ్రూపు అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి డిజిటల్ విధానంలో ప్రారంభించారు.