Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయిల్ ఇండియాకు 4 కేటాయింపు
న్యూఢిల్లీ : ప్రభత్వ రంగంలోని ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కంపెనీలు కొత్తగా చమురు, సహజ వాయువు క్షేత్రాలను దక్కించుకున్నాయి. ఆపెన్ అక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్పీ) బిడ్డింగ్లోని 11 క్షేత్రాలకు సంబంధించిన విజేతల వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గురువారం వెల్లడించింది. ఇందులో 11 బ్లాక్లను ఓఎన్జీసీ సాధించుకుంది. మరో నాలుగు బ్లాక్లు ఆయిల్ ఇండియాకు దక్కాయి. కాగా బెంగాల్ -పూర్నెయా, కంబే, గుజరాత్ కచ్, గుజరాత్ సౌరాష్ట్ర, ముంబయి బేసిన్లో ఓఎన్జీసీకి నూతన క్షేత్రాలు దక్కాయి.