Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థికస సంవత్సరం జులై నుంచి సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయా త్రైమాసికం (క్యూ2)లో పిట్టీ ఇంజనీరింగ్ 43.94 శాతం వృద్థితో రూ.10.09 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.7.01 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో కంపెనీ ఆదాయం 6.62 శాతం తగ్గి రూ.134.95 కోట్లకు పరిమితమయ్యింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన తమ కంపెనీ చేతిలో రూ.600 కోట్ల ఆర్డర్లు ఉన్నాయని ఆ కంపెనీ సిఎండి శరద్ బి పిట్టీ తెలిపారు.