Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్ధిరమైన వృద్ధి, సహాయక సామర్ధ్యాలు, పరిపాలన విలువలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత విధానాలకు గాను తమకు 20వ ఐసీఎస్ఐ జాతీయ అవార్డులు దక్కినట్టు ఐటీసీ లిమిటెడ్ తెలిపింది. ఐటీసీని 'బెస్ట్ గవర్నెడ్ కంపెనీ' న్యాయనిర్ణేతల బృందం గుర్తించినట్టు పేర్కొంది. అదే విధంగా ఐటీసీ కంపెనీ సెక్రటరీ రాజేంద్ర కుమార్ సింఘిని 'గవర్నెన్స్ ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్'గా సైతం ఎంపిక చేశారని వెల్లడించింది.