Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • కరోనా వచ్చిందన్న జనం.. కొడుకు శవాన్ని భుజాన వేసుకుని..
  • రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ మృతి.. అనాథ అయిన మూడేళ్ల కొడుకు
  • ఇండియా నుంచి వచ్చే ఫైట్లను రద్దు చేసిన ఆ దేశం
  • మొదలైన కర్ఫ్యూ.. ఖాళీగా రోడ్లు
  • హిడ్మాను పట్టిస్తే రూ.7లక్షల రివార్డు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సానుకూల వృద్థిలోకి జీడీపీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

సానుకూల వృద్థిలోకి జీడీపీ

Sat 27 Feb 05:20:55.559473 2021

- క్యూ3లో 0.4 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో వండర్‌లా సానుకూల వృద్థిని నమోదు చేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో తీవ్ర పతనాన్ని చవి చూసిన జిడిపి గడిచిన క్యూ3లో స్వల్పంగా 0.4 శాతం పెరిగిందని శుక్రవారం కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఒ సవరించిన గణంకాల ప్రకారం.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా మైనస్‌ 24.4 శాతం, సెప్టెంబర్‌ త్రైమాసికంలో మైనస్‌ 7.3 శాతం క్షీణతను చవి చూసింది. ఇంతక్రితం ఈ గణంకాల పతనం వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి. 2011-12 స్థిర ధరల వద్ద గడిచిన క్యూ3లో జిడిపి రూ.36.22 లక్షల కోట్లకు చేరింది. 2019-20 ఇదే క్యూ3లో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లుగా ఉందని.. దీంతో పోల్చితే గడిచిన త్రైమాసికంలో వృద్థి 0.4 శాతంగా చోటు చేసుకుందని ఎన్‌ఎస్‌ఒ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జిడిపి మైనస్‌ 8 శాతానికి పడిపోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.స్తబ్దతలోనే కీలక రంగాలు
జనవరిలో 0.1 శాతం పెరుగుదల
దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగ కార్యకలాపాల్లో ఇంకా స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఏడాది జనవరిలో ఎనిమిది కీలక రంగాలు కేవలం 0.1 శాతం పెరుగుదలను నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇంతక్రితం డిసెంబర్‌లో బొగ్గు, ఎరువులు, విద్యుత్‌, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్‌, సిమెంట్‌ లాంటి ప్రాధాన్యత రంగాలు 0.2 శాతం వృద్థిని కనబర్చాయి. 2020 ఇదే జనవరిలో 2.2 శాతం పెరుగుదలను సాధించాయి. కాగా గడిచిన జనవరిలో ఈ కీలక రంగాలు అత్యంత స్వల్ప వృద్థితో సరిపెట్టుకున్నట్లయ్యింది. ఈ నేలలో ఎనిమిది సూచీల్లో ఐదు రంగాలు కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో కీలక రంగాల వాటా ఏకంగా 40.27 శాతంగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జనవరి కాలంలో ఈ ఎనిమిది ప్రాధాన్యత రంగాలు ఏకంగా మైనస్‌ 8.8 శాతం పతనమయ్యాయి. 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య ఏకంగా రెండంకెల్లో 10.1 శాతం క్షీణించాయి. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 0.6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. గడిచిన మాసంలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ, సిమెంట్‌ రంగాలు ప్రతికూల వృద్థిని చవి చూశాయి. కాగా.. ఎరువులు, స్టీల్‌, విద్యుత్‌ రంగాలు మాత్రం వరుసగా 2.7 శాతం, 2.6 శాతం, 5.1 శాతం చొప్పున పెరిగాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరుగుతున్న రూపాయి
స్విగ్గీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు..!
నేడు ఆర్‌టిజిఎస్‌ సేవలు రద్దు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లాభాల్లో 18% వృద్థి
ఐదు లక్షలకు చేరనున్న టిసిఎస్‌ ఉద్యోగుల సంఖ్య
హమోఫిలియా కోసం సమైఖ్యంగా నిలుస్తోన్న తకెడ
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ముప్పు
హ్యుందాయ్ లక్ష కార్ల ఎగుమతులు
మెక్డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రష్మిక
ఎనిమిది కొత్త బ్యాంక్‌ల కోసం దరఖాస్తులు
అమెజాన్‌లో క్రికెట్‌ యాక్సెసరీస్ 50% వ‌ర‌కు త‌గ్గింపు
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
ఆసుస్‌ నుంచి కొత్త ప్రీమియం లాప్‌ టాప్‌లు
ఫ్యాటీ లివర్‌పై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సూచనాలు
శామ్‌సంగ్ స్మార్ట్ స్కూల్ నుంచి 80 జేఎన్‌వీ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు
జూన్14న ఎల్‌శాట్‌–ఇండియా 2021ను నిర్వహించనున్న ఎల్‌శాక్‌
16న కర్నూలులో తనైరా చేనేత చీరల ప్రదర్శన
ఒప్పో నుంచి ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ విడుదల
డెయిరీ డే నుంచి ఐస్ క్రీం కేక్స్
రిలయన్స్ జువెల్స్ ప్రాంతీయ సాంప్రదాయ బంగారు ఆభరణాలు
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సరికొత్త ఆవిష్కరణ
ఎయిడ్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్స్‌
అసుస్‌ నుంచి జెన్‌బుక్‌ డ్యూయో ల్యాప్‌టాప్స్‌ విడుదల
బీఎండబ్ల్యూ మోటర్రాడ్ భాగస్వామిగా జేఎస్‌పీ మోట‌ర్రాడ్ నియామ‌కం
శాంసంగ్ నుంచి నియో క్యుఎల్‌ఈడీ టీవీ విడుద‌ల‌
ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్
ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ
హెల్మెట్స్‌ ప్రోగ్రామ్‌ కోసం స్టీల్‌బర్డ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎఫ్‌ఐఏ
అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్­
ప్రిన్స్‌ పైప్స్‌కు అనుకూలంగా ఉత్తర్వ్యులను అందజేసిన బాంబే హైకోర్టు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.