Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • భర్త వేధింపులు తాళలేక భార్య.. దారుణం
  • కరోనాతో మాజీ మంత్రి మృతి..
  • ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు
  • వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట.. 30మంది అరెస్టు
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను బెదిరించారు : లాయర్ సునీత
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

అవాస్తవాలను నమ్మవద్దు, వ్యాక్సిన్‌ తీసుకొండి: మణిపాల్‌ హాస్పిటల్‌

Sat 27 Feb 20:02:23.183215 2021

విజయవాడ: మొదటి దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన విజయవాడలోని మణిపాల్‌ హాస్పిటల్స్‌ ఇప్పుడు రెండవ దశ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని హెల్త్‌కేర్‌ వర్కర్ల కోసం ప్రారంభించింది. మొదటి దశలో మొత్తంమీద 800 మంది డాక్టర్లు మరియు సిబ్బందికి వ్యాక్సిన్‌లను అందజేశారు. అంటే మొత్తం సిబ్బందిలో 98%కు వ్యాక్సిన్‌ను 8 రోజుల కాలంలో అందజేయడం ద్వారా విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో అత్యధిక సంఖ్యలో సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందించిన హాస్పిటల్‌గా నిలిచింది. రెండవ దశ ప్రారంభించిన సందర్భంగా డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి, హాస్పిటల్‌ డైరెక్టర్‌– మణిపాల్‌ హాస్పిటల్‌ వారు మాట్లాడుతూ  ముందుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చురుగ్గా చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటుగా డీఎంహెచ్‌ఓ, గుంటూరు వారికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ వ్యాక్సిన్‌ పనితీరు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ప్రజలలో అనేక సందేహాలు, పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ వ్యాక్సినేషన్‌ను మూడు దశలలో పరీక్షలు చేశారు. తనతో పాటు మొత్తం మణిపాల్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ను తీసుకున్నామని, అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉన్నారని, మెరుగ్గా వారు పనులు చేసుకుంటున్నారు కాబట్టి వ్యాక్సిన్స్‌ను తీసుకోవడానికి ప్రజలు ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా కోరారు.
         డాక్టర్‌ సీహెచ్‌ మనోజ్‌కుమార్‌– చీఫ్‌ ఆఫ్‌ క్లీనికల్‌ సర్వీసెస్‌ అండ్‌ కన్సల్టెంట్‌ జనరల్‌ మెడిసన్‌, మణిపాల్‌ హాస్పిటల్‌ మాట్లాడుతూ ‘‘జనవరి 2021లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆరంభించినప్పటికీ ఎన్నో అపోహలు, పుకార్లు దీని చుట్టూ అలుముకోవడంతో ప్రజలు దీనిని సందేహాస్పదంగా చూస్తున్నారు. కొంతమంది ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత ఆల్కహాల్‌ తీసుకుకూడదని, అలా తీసుకుంటే అది విషంగా మారుతుందని అపోహపడుతున్నారు (అసలు వ్యాక్సిన్‌ల ముఖ్యోద్దేశం రోగ నిరోధక శక్తి పెంపొందించడం. శరీరంలో యాంటీబాడీలను ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేస్తుంది.  ఆల్కహాల్‌ వల్ల మొత్తం వ్యాక్సిన్స్‌ ప్రక్రియ ప్రభావితం అవుతుంది. అది అసలు కారణం. దీనివల్లనే ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవద్దని చెబుతుంటారు). ఇక గర్భిణిలు, పిల్లలకు పాలిస్తున్న తల్లులకు కూడా వ్యాక్సిన్‌ వేయడం లేదంటే ఈ వ్యాక్సిన్‌లలో ఏదో లోపం ఉంది అని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు (గర్భిణిలు, పాలిస్తున్న తల్లులను వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ సమయంలో పరిగణించ లేదు. అందువల్ల వారిని వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ నిబంధన వ్యాక్సిన్‌ నాణ్యతకు సంబంధం లేనిది). కొంతమంది, కోవిడ్‌ అయితే ఈ వ్యాక్సిన్‌ వేయించుకోకూడదని చెప్పడం వల్ల అసలు ఈ వ్యాక్సిన్‌ వల్ల ఉపయోగం ఏముంది అని అడుగుతున్నారు ( కోవిడ్‌ నుంచి కోలుకుంటే వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి మూడు నెలల వరకూ ఉంటుంది. అందువల్ల, కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తి వ్యాక్సిన్‌ను 4–8 వారాల పాటు నిరోధించమని చెబుతున్నారు) ఈ తరహా అపోహలను అసలు నమ్మరాదు మరియు ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావాలి. అంతేకాదు, వ్యాక్సినేషన్‌ మరియు స్వీయ భద్రత రెండూ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. వ్యాక్సిన్‌ వేయించుకున్న తరువాత కూడా మాస్కులు మరియు శానిటైజర్లను ప్రజలు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కరుగుతున్న రూపాయి
స్విగ్గీలో సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు..!
నేడు ఆర్‌టిజిఎస్‌ సేవలు రద్దు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ లాభాల్లో 18% వృద్థి
ఐదు లక్షలకు చేరనున్న టిసిఎస్‌ ఉద్యోగుల సంఖ్య
హమోఫిలియా కోసం సమైఖ్యంగా నిలుస్తోన్న తకెడ
ఆర్థిక వ్యవస్థ రికవరీకి ముప్పు
హ్యుందాయ్ లక్ష కార్ల ఎగుమతులు
మెక్డొనాల్డ్స్‌ బ్రాండ్‌ అంబాసీడర్‌గా రష్మిక
ఎనిమిది కొత్త బ్యాంక్‌ల కోసం దరఖాస్తులు
అమెజాన్‌లో క్రికెట్‌ యాక్సెసరీస్ 50% వ‌ర‌కు త‌గ్గింపు
మెక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
ఆసుస్‌ నుంచి కొత్త ప్రీమియం లాప్‌ టాప్‌లు
ఫ్యాటీ లివర్‌పై గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ సూచనాలు
శామ్‌సంగ్ స్మార్ట్ స్కూల్ నుంచి 80 జేఎన్‌వీ పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు
జూన్14న ఎల్‌శాట్‌–ఇండియా 2021ను నిర్వహించనున్న ఎల్‌శాక్‌
16న కర్నూలులో తనైరా చేనేత చీరల ప్రదర్శన
ఒప్పో నుంచి ఎఫ్19 స్మార్ట్‌ఫోన్ విడుదల
డెయిరీ డే నుంచి ఐస్ క్రీం కేక్స్
రిలయన్స్ జువెల్స్ ప్రాంతీయ సాంప్రదాయ బంగారు ఆభరణాలు
క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సరికొత్త ఆవిష్కరణ
ఎయిడ్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్స్‌
అసుస్‌ నుంచి జెన్‌బుక్‌ డ్యూయో ల్యాప్‌టాప్స్‌ విడుదల
బీఎండబ్ల్యూ మోటర్రాడ్ భాగస్వామిగా జేఎస్‌పీ మోట‌ర్రాడ్ నియామ‌కం
శాంసంగ్ నుంచి నియో క్యుఎల్‌ఈడీ టీవీ విడుద‌ల‌
ఫర్నిషింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న ఏషియన్ పెయింట్స్
ఎన్ఐయూఏ, బీవీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ
హెల్మెట్స్‌ ప్రోగ్రామ్‌ కోసం స్టీల్‌బర్డ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఎఫ్‌ఐఏ
అమెజాన్ ఫ్యాషన్ మెగా ఫ్యాషన్ సేల్­
ప్రిన్స్‌ పైప్స్‌కు అనుకూలంగా ఉత్తర్వ్యులను అందజేసిన బాంబే హైకోర్టు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.