Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పసిడి ధరలో తగ్గుదల చోటు చేసుకుంది. బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.208 తగ్గి రూ.44,768గా పలికిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు కిలో వెండిపై రూ.602 పెరిగి రూ.68,194కు చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ 45 పైసలు బలపడటంతో పసిడి ధర దిగివచ్చిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.