Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2020-21 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 18.2 శాతం వృద్థితో రూ.8,186.5 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,927.69 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ4లో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.17,120 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 1.32 శాతానికి తగ్గాయి. డిసెంబర్ త్రైమాసికంలో 1.38 శాతంగా నమోదయ్యాయి.