Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్కరణల అమలుపై ఆర్థిక మంత్రి జైట్లీ
న్యూయార్క్: భారత్ ప్రస్తుత వృద్ధి రేటను మించి లక్ష్యంగా పెట్టుకఁన్న వృద్ధిఁ సాధించేందుకఁ గాను ప్రభుత్వం వరస సంస్కరణలను అమలు చేసేందుకఁ తమ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. రానున్న రెండేళ్ల కాలం తమకఁ చాలా కీలకమఁ ఆయన అన్నారు. 7-7.5 శాతంగా ఉన్న ప్రస్తుత వృద్ధి రేటు పట్ల ప్రస్తుతం భారత్లో ప్రభుత్వం గానీ ప్రజలు గానీ పరిశ్రమ వర్గాలు గానీ పెద్దగా ఆసక్తిగా లేరఁ ఆయన అన్నారు. తాను, ప్రధాన మంత్రి, ప్రజలతో పాటు అందరూ మన వృద్ధి మరింత అధికంగా ఉండే సామర్థ్యం కలిగి ఉన్నామన్న భావనతో ఉన్నారఁ ఆయన అన్నారు. విదేశీ సంబంధాలపై థింక్ ట్యాంక్ కౌఁ్సల్ ఁర్వహించిన సమావేశంలో వార్బర్గ్ పిన్కస్ పెట్టుబడి సంస్థ అధ్యక్షఁడు, అమెరికా ట్రెజరీ మాజీ సెక్రటరీ తిమోతీ గైట్నర్తో ఆయన చర్చిస్తూ అరుణ్ జైట్లీ, ఈ ఒక్క సంవత్సర కాలంలో తమ ప్రభుత్వం చాలా కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లు చాలా క్లిషమైనవఁ ఆయన అన్నారు. ఈ కాలంలో చాలా సంస్కరణలను అమలు చేయాల్సి ఉందఁ అన్నారు. తాము సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామఁ, ఒకదాఁ తర్వాత మరొకటిగా వాటిలో చాలావాటిఁ పరిష్కరిస్తూ ముందుకఁ వెళ్తూనే తమ లక్ష్యాఁ్న చేరుకఁంటామఁ తాను భావిస్తున్నానన్నారు. పది రోజుల పాటు పర్యటించడాఁకి అరుణ్ జైట్లీ అమెరికా వచ్చారు.
స్థూల ఆర్థిక వ్యవస్థ సూచీలు, వట్టి గణాంకాలు బాగున్నట్లే కఁపిస్తున్నాయి కాఁ, ఆకాంక్షలు చాలా ఎకఁ్కవగా ఉన్నాయఁ, గత కొఁ్న సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ సడలిపోయిందఁ అన్నారు. గత కొఁ్న ఏళ్లుగా రాజకీయ పరిపాలన, విధానాల పరంగా తప్పు జరిగిపోయిందఁ, దాంతో మేం మళ్లీ దారి తప్పామఁ అన్నారు. పరిపాల పరంగా ప్రధాఁది తుది మాటగా అమలు జరగలేదఁ, ప్రభుత్వం బయటి వారి ప్రమేయం ఎకఁ్కవగా ఉండేదఁ అన్నారు. అలాగే విధానాల విషయంలో ఉత్పాదకతను పెంచడాఁకి, సంపదను సృష్టించడాఁకి బదులు ఉన్నదాన్నే పంచిపెట్టడం జరిగిందఁ పేర్కొన్నారు.