Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ గూగుల్ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రవేశించనుంది. తేజ్ పేరుతో ఆ సంస్థ రూపకల్పన చేసిన పేమెంట్స్ యాప్ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆవిష్కరించనున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల సేవల్ని కూడా ఈ యాప్ ద్వారా గూగుల్ అందించనుంది. త్వరలో వాట్సప్ కూడా డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి ప్రవేశించనుంది.