Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ 36.5 శాతం వృద్ధితో రూ.557 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికం లో రూ.408 కోట్ల లాభాలు నమో దు చేసుకు ంది. క్రితం క్యూ2లో ఈ కంపెనీ రెవెన్యూ 32 శాతం పెరిగి రూ.3,086 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం రూ.16 కోట్లుగా నమోద య్యింది. క్రితం సెప్టెంబర్ ముగింపు నాటికి ఈ సంస్థ స్థూల, నికర నిరర్ధక ఆస్తులు వరుసగా 1.68 శాతం, 0.51 శాతంగా నమో దయ్యాయి. గతే డాది ఇదే కాలం నాటికి ఈ మొండి బాకీలు వరు సగా 1.44 శాతం, 0.40 శాతంగా ఉన్నాయి.