Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: జాతీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్లలో ముందే దీపావళి సంతోషాలు వెళ్లువిరుస్తున్నాయి. సెన్సెక్స్ వరుస సెషన్లలో సెంచరీలతో దూసుకుపో తుంది. సోమవారం మార్కెట్ ముగిసేసరికి 200.95 పాయింట్లకు చేరిన సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 32,633 వద్ద నిలిచింది. ఇంతక్రితం శుక్రవారం సెషన్లలో 250 పాయింట్లు, గురువారం సెషన్ లో ఏకంగా 348 పాయింట్ల చొప్పున పెరిగి సెంచరీల పరంపరను కొనసాగిస్తోంది. నిప్టీ 63 పాయింట్లు పెరిగి 10,231 వద్ద ముగిసింది.