Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ సిమెంట్ తయారీ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబ ర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.182 కోట్ల నికర లాభాలు సాధించిది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.89.71 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. క్రితం రెండో త్రైమాసికంలో కంపెనీ సిమెంట్ అమ్మకాలు 18 శాతం పెరిగి 5.96 మిలియన్ టన్నులకు చేరింది.