Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 2017-18 జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.276.41 కోట్ల నష్టాలు చవి చూసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏకంగా రూ.700.34 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.331. 22 కోట్లుగా ఉన్న రెవెన్యూ క్రితం క్యూ2లో రూ.206 కోట్లకు తగ్గింది. బుధవారం బిఎస్ఇలో ఆ కంపెనీ షేర్ 8.12 శాతం క్షీణించి రూ.16.40 వద్ద ముగిసింది.