Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: : దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఉత్పత్తుల ప్రదర్శన 'పౌల్ట్రీ ఇండియా-2017' హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ ప్రదర్శనలో పాల్గొని స్టాల్స్ను ప్రారంభించారు. పౌల్ట్రీ రంగం అభివద్ధి, గుడ్ల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, కోళ్లలో వచ్చే వ్యాధుల నివారణ, వ్యాక్సిన్స్, ప్రాసెసింగ్ యంత్రాలు, ఇతర పరికరాలు ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 56 దేశాల నుంచి 300 బహుళజాతి, దేశీయ సంస్థలు వారు పాల్గొంటూ తమ ఉత్పత్తులను ఈ సదస్సులో ప్రదర్శనకు ఉంచారు.