Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గ్లోబల్ సాంకేతికత ఈవోఎం, ఐవోటీ బ్రాండ్ అయినా స్మాట్రాన్ మంగళవారం మార్కెట్లోకి 'టీఫోన్ పీి' స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీని ధర రూ.7,999గా నిర్ణయించింది. దీన్ని శక్తివంతమైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి తెచ్చినట్టు ఆ కంపెనీ పేర్కొంది. 5.1 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ను 13 ఎంపీ రియల్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరాతో తీసుకొచ్చింది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 435 ఆక్టా కోర్ చిప్సెట్ ప్రాసెసర్, 32 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజీ, 120 జీబీకి విస్తరించుకునే సామర్థ్యంతో దీన్ని ఆవిష్కరించింది.