Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో అదానీ పవర్ నికర నష్టాలు రెట్టింపై రూ.1,290.7 కోట్లకు చేరాయి. 2016-17 ఇదే త్రైమాసికంలో రూ.667.8 కోట్ల నష్టాలు చవి చూసింది. కాగా క్రితం త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.4,916 కోట్లకు తగ్గింది. 2016 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.5,491 కోట్ల రెవెన్యూ నమోదయ్యింది.