Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: ప్రముఖ వాణిజ్య వాహనాల కంపెనీ అశోక్ లేలాండ్ ఇజ్రాయిల్ కేంద్రంగా పని చేస్తున్న ఫినెర్జీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఫినెర్జీ విద్యుత్ వాణిజ్య వాహనాల సొల్యూషన్స్ను అందించనుంది. ఈ ఒప్పందాలపై అశోక్ లేలాండ్ ఈవీ అండ్ ఈ-మొబిలిటీ సొల్యూషన్స్ హెడ్ కార్తిక్ ఆత్మనాథన్, ఫినర్జీ సీఈవో అవివ్ జీడోన్ సంతకాలు చేశారు.