Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆన్లైన్ కిరాయి సేవలందించే పోర్టల్ 'రెంట్ షేర్' తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. గతేడాది నుంచి బెంగళూరు, దుబారు మార్కెట్లో సేవలందిస్తున్న ఈ సంస్థ తాజాగా తమ రెంటల్ సేవలను ఢిల్లీ-ఎన్సిఆర్, హైదరాబాద్, ముంబయిలకు విస్తరించినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. వివిధ కార్యక్రమాలకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు ఈ పోర్టల్లో కిరాయిలకు లభిస్తాయని పేర్కొంది.