Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆడి ఇండియా కొత్త క్యూ5 వెర్షన్ను ఆవిష్కరించింది. గురువారం దీన్ని ఆడి ఇండియా హెడ్ రహిల్ అన్సారీ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఎస్యూవీ కనీస ధర రూ.53.25 లక్షలుగా నిర్ణయించామన్నారు.. 2 లీటర్ల డీజిల్ ఇంజిన్ కలిగిన క్యూ5 గంటకు 218 కిలోమీటర్ల వేగం సామర్థ్యంతో పాటు లీటర్కు 17.01 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్నారు.