Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఐఏఎఫ్ సుఖోరు కోసం ఎంఆర్ఎఫ్ ప్రత్యేకంగా టైర్లను తయారు చేసింది. గురువారం చెన్నరులో జరిగిన డిఫెన్స్ ఇండిస్టీ డెవలప్మెంట్ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఈటైర్లను ఎంఆర్ఎఫ్ చైర్మెన్ కెఎం మమ్మెన్ అందజేశారు. దీనికి తమిళనాడు సీఎం పళనిస్వామి హాజరయ్యారు.Q