Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకుం టున్న ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ స్నాప్చాట్ కంపెనీ ఆదాయం దిగజారింది. పాప్ సింగర్ రిహన్నా ఆగ్రహం దెబ్బకు ఆ కంపెనీకి సుమారు రూ.9వేల కోట్ల మేర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. తాజాగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఇవాన్ స్పైగల్ సంపద దాదాపు 150 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ.900కోట్లు) ఆవిరైందని ఫోర్బ్ వెల్లడించింది.