Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీ ఎన్బీ) స్కామ్ నేపథ్యంలో కార్పొరేట్ వ్యవ హారాల శాఖ కంపెనీ వ్యవస్థను వీలైనంత కఠినతరం చేయాలని భావిస్తోంది. ఇందు లో భాగంగా ఇకపై కంపెనీ బోర్డుల్లో డైరెక్ట ర్లుగా సేవలు అందించేందుకు ఆనుమ తులు పొందిన వారి పాస్పోర్టు వివరాలను స్వీకరించాలని భావిస్తోంది. డైరెక్టర్లుగా సేవ లందించేందుకు గుర్తింపు పొందిన వారికి కార్పొరేట్ శాఖ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబరును (డిన్) జారీ చేయనుంది. ఈ ఎనిమిది అంకెల డిన్ను పొందేందుకు గాను డైరెక్టర్లు పాస్పోర్టుతో వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.