Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వేసవి కాలం నేపథ్యంలో గ్రాబ్ ఆన్ రెంట్.కమ్ అద్దెకు ఎసిలు, కూలర్లు అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నెలకు రూ.799-రూ.2049 శ్రేణీ అద్దెతో ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ఈ సేవలు హైదరాబాద్, బెంగళూరు, ముంబయి తదితర నగరాల్లో తొలుత అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. రిఫ్రీజిరేటర్లను కూడా అద్దెకు ఇస్తున్నట్లు తెలిపింది. అన్ని ప్రముఖ బాండ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.